అందరికి ఇళ్లు.. అర్హతలు ఇవే
ఏపీలో ‘అందరికీ ఇళ్లు’ పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అర్హతల వివరాలు ఇలా
1. రేషన్ కార్డు ఉండాలి
2. ఏపీలో సొంత స్థలం లేదా ఇళ్లు ఉండకూడదు
3. గతంలో ఎప్పుడూ ఇంటి పట్టా పొంది ఉండకూడదు
4. ఐదు ఎకరాల్లోపే మెట్ట, 2.4 ఎకరాల్లో మాగాణి పొలాలు ఉండాలి
5. గతంలో స్థలం పొందిన వారు రద్దు చేసుకుంటే కొత్తది ఇస్తారు
6. త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ, వీఆర్డీ.